Thursday 10 December, 2009

దిమ్మ తిరిగిందా మేడం?

అద్దిరా దెబ్బ !!!!
తొంభయ్యారు మంది పార్టీలకతీతంగా రాజీనామా.
తెలంగాణా సెంటిమెంటు ఉందని ఇన్నాళ్ళూ నమ్మిస్తూ వస్తున్న ఒఖ్ఖ నాయకుడూ చెయ్యలేని పని.
రాజకీయంగా దాదాపు చచ్చిన ఒక దిక్కుతోచని యంపీ నిజంగా(?) చస్తా అని బెదిరించినందుకే మైండు బ్లాకయ్యిన సోనియమ్మ ఇప్పుడేం చేస్తుందో చూడాలి.
సమైక్యాంధ్ర భావన ఎంత బలంగా ఉందో ఇప్పుడైనా ఢిల్లీ ధృతరాష్ట్రులకు తెలిసిరావాలి.
వే టు గో ఆంధ్రా నాయకులారా.
అసలు పోరాటం ఇప్పుడే మొదలయ్యింది.